జడ్టీఈ తన నూతన స్మార్ట్ఫోన్ 'మ్యాక్స్ ఎక్స్ఎల్'ను విడుదల చేసింది. రూ.8,200 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. జడ్టీఈ మ్యాక్స్ ఎక్స్ఎల్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే,1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్,4జీ ఎల్టీఈ, యూఎస్బీ టైప్ సి, బ్లూటూత్ 4.2 ,3990 ఎంఏహెచ్ బ్యాటరీ తో లభిస్తోంది.