బంగ్లా ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల భారత పర్యటనకై ఈరోజే భారతదేశం వచ్చింది. ఆమెను ఆహ్వానించటానికి ప్రధాని మోదీ తన బృందంతో ఏ విధమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించకుండ సామాన్య పౌరుడిలా ప్రయాణం చేసి విమానాశ్రయం చేరుకున్నారని పి.టి.ఐ తెలిపింది. ఈ పర్యటనలో ఉభయదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. బంగ్లాదేశ్ కు భారతదేశం ఐదు బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందించనున్నదని సమాచారం.
బంగ్లా ప్రధాని హసీనా కోసం ప్రోటోకాల్ పక్కనబెట్టిన ప్రధాని మోదీ
Related News
-
అమెరికాలో మరో తెలంగాణా వాసి దారుణ హత్య.. షాక్ లో కుటుంబం
-
మొన్న కాశ్మీర్ లో నేడు ఢిల్లీ లో భూకంపం
-
పుల్వామాలో ఉగ్ర వేట ... కొనసాగుతున్న కాల్పులు
-
బ్రేకింగ్ ... జమ్మూ కాశ్మీర్ లో భూకంపం
-
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి .. మేము అండగా ఉంటామన్న అమెరికా
-
పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్... ప్రత్యేకత ఇదే
-
అమర జవాన్ల కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం ... విజయ్ బాటలో ఫ్యాన్స్
-
పాక్కు గుణపాఠం చెప్పడం కోసం , మరో కుమారున్ని సైతం సైన్యంలోకి పంపిస్తా.....!
-
ఉగ్ర దాడిని ఖండిస్తూ...అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
-
44 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర దాడి ..దాడి చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ
-
రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కాగ్ నివేదిక