ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఎవరోకాదు అగ్రరాజ్యం మొట్టమొదటి పౌరురాలు మెలానియా ట్రంప్. కెనడాలో నిర్వహిస్తున్న జీ7 దేశాల సదస్సులో పాల్గొనడానికి భర్త డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఆమె వచ్చారు. రెండ్రోజులపాటు జరిగే జీ7 దేశాల సదస్సులో ఓ వైపు వేడివేడిగా రాజకీయ చర్చలు జరుగుతుంటే, మరోవైపు ఇటలీ, కెనడా, ఫ్రాన్స్ ప్రధానుల భార్యలతో కలసి మెలానియా ఇటలీ అంతా తిరిగేస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె ధరించిన ‘డోల్స్ అండ్ గబ్బానా’ కంపెనీ జాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అక్షరాలా సుమారు రూ.33 లక్షల 50 వేలు. ఎంతటి ధనవంతులైనా రూ.16 లక్షల 50 వేలు అడ్వాన్సుగా చెల్లిస్తేనే దీన్ని కంపెనీ తయారుచేస్తుంది. అలాంటిది అగ్రరాజ్యం అధినేత భార్య కోరిందే తడవుగా ఇటలీలో కాలు పెట్టగానే ఈ జాకెట్ ధరించగలిగారు మెలానియా.
వామ్మో.... మెలానియా ట్రంప్
Related News
-
భారత్ ఎఫెక్ట్ ... ఆ ఉగ్రవాద సంస్థల నిషేధం కొనసాగించనున్న పాక్ ప్రభుత్వం
-
అమెరికాలో మరో తెలంగాణా వాసి దారుణ హత్య.. షాక్ లో కుటుంబం
-
మొన్న కాశ్మీర్ లో నేడు ఢిల్లీ లో భూకంపం
-
బ్రేకింగ్ ... జమ్మూ కాశ్మీర్ లో భూకంపం
-
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి .. మేము అండగా ఉంటామన్న అమెరికా
-
పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్... ప్రత్యేకత ఇదే
-
అమర జవాన్ల కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం ... విజయ్ బాటలో ఫ్యాన్స్
-
పాక్కు గుణపాఠం చెప్పడం కోసం , మరో కుమారున్ని సైతం సైన్యంలోకి పంపిస్తా.....!
-
ఉగ్ర దాడిని ఖండిస్తూ...అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
-
44 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర దాడి ..దాడి చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ
-
ఫేక్ న్యూస్ గ్రూప్ లే టార్గెట్ .. వాట్సాప్ సంచలనం